వరంగల్ రూరల్ : సంగెం మండలం లో మొదటి విడత ఎన్నికల్లో 8 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు .
1• కాపులకనపర్తి (తెరాస)
2• పెద్దతండ (తెరాస)
3• షాపూర్ (తెరాస)
4• గాంధీనగర్ (తెరాస)
5• కొత్తగూడెం (తెరాస)
6• సోమ్లా తండా (తెరాస)
7• ఎల్గూర్ స్టేషన్ (తెరాస)
8• బిక్కోజి నాయక్ తండా (తెరాస)
వరంగల్ రూరల్ జిల్లా , నర్సంపేట రూరల్ మండలం నుండి 4, దుగ్గొండి మండలం నుండి 9 మొత్తం 13 గ్రామాల సర్పంచ్ లు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు.అందరూ తెరాస పార్టీకి చెందిన వారే.
ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డ గ్రామాలు:
దుగ్గొండి మండలం:
- చలపర్తి
- పిజి తండా
- శివజీనాగర్
- పోనకల్
- కేశవపురం
- గుడిమహేశ్వరం
- స్వామిరావుపల్లి
- గుడ్డేల్గులపల్లి
- గోపాలపురం
నర్సంపేట మండలం:
- రాజపల్లి
- చంద్రయ్యపల్లి
- రామవరం
- రాములు నాయక్ తండా
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో. ఎనమిది ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీలు..
- 1• పెద్దంపల్లి- పసుల ప్రియాంక TRS
- 2• దమ్మన్నపేట- నడిపెళ్లి శ్రీనివాసరావు. TRS
- 3• చెన్నపూర్దే- వునూరి ప్రణతి TRS.
- 4• చెంచుపల్లి- బండి లసుమక్కా TRS
- 5• పోనగండ్ల- గంపల సుమలత .TRS
- 6• కోటంచ- పబ్బ శ్రీనివాస్..TRS.
- 7• దుంపిల్లపల్లి- మారపల్లి విజయ్ కుమార్గ్ Congress
- 8• రేపక పల్లి- చేవూరి రజిత .TRS..
వర్ధన్నపేట మండలంలో 5గ్రామాలూ ఏకీగ్రీవం.
1.కొత్తపల్లి
2.బొక్కలగూడెం
3.రామవరం
4.రంధాన్ తండా
5.దివిటిపల్లి.
వీరందరు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు..