వరంగల్ అర్బన్ జిల్లా కమలపూర్ మండల్ భీంపల్లి గ్రామ శివారులో వ్యవసాయ బావి లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం అనుమాన స్పద మృతి హత్య ఆత్మహత్య నిర్దారణ కోసం దర్యాప్తు చేస్తున్న కమలపూర్ పోలీసులు.. ఇన్ స్పెక్టర్ పి . బాలాజీ వర ప్రసాద్ తెలిపిన వివరాలు . సుమారు 30 నుండి 35 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి చామనచాయగా ఉంటాడని కుడి చెయ్యిపై టి . రాజు అనే పచ్చబొట్టు ఉంద న్నారు . రైల్వేగేటు 15 నంబరు సమీపంలో గల పొలాలలో చనిపోయాడని రైతులు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించామన్నారు . రెండు రోజులుగా మతిస్థిమితం ఆ ప్రాంతంలో తిరు గుతున్నాడని , పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు .