షాద్ నగర్ మండలంలో కేశంపేట్ పరిధిలోని నటుడు నాగార్జున వ్యవసాయ భూమిలో కుళ్లిన మృతిదేహాం.. పాపిరెడ్డి గూడ లో 40 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగొలు చేసిన నాగార్జున.. ఈ నెల పదిన వ్యవసాయ కేత్రంలో చెట్టు నాటిన నాగార్జున భార్య అమల…వ్యవసాయ కేత్రంలో సేంద్రియ పంటలు పండించేందుకు ఎర్పాట్లు. వ్యవసాయ సాగుపైన నిపుణులను పంపిన నాగార్జున కుటుంబ సభ్యులు. పొలంలోని ఒక ప్రాంతంలో వున్న గదిలో కుళ్లిపొయిన మృతిదేహాన్ని గుర్తించిన నిపుణులు.. పోలీసులకు సమాచారం ఇచ్చిన స్దానికులు…నిపుణులు..

  • కుళ్లిపొయిన మృతిదేహానికి అక్కడే పొస్టు మార్టమ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న పోలీసులు..
  • గది సీజ్ చేసి గురు వారం అక్కడే పొస్టు మార్టమ్ నిర్వహించనున్నారు.
  • మృతికి గల కారణాలు,మృతికి గురైన వ్యక్తి ఎవరన్న దానిపై ఆరా తీస్తున్న పోలీసులు…