ప్రేమ జంటని పట్టుకున్న పోలీసులు.! ఏ శిక్ష వేశారంటే…
విశాఖపట్నంలో పట్టపగలు బైక్ మీద మైనర్ ప్రేమ జంట ఎలాంటి వికృత చేష్టాలకు పాల్పడ్డారో ప్రత్యక్షంగా చూశాం. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలయ్యింది. గాజువాక స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్...
విషాదం: రైలు-ప్లాట్ఫామ్ మధ్య ఇరుక్కున్న విద్యార్థిని 24గంటలు మృత్యువుతో పోరాడి…
విశాఖపట్నం: దువ్వాడ రైల్వే స్టేషన్లో రైలు కంపార్ట్మెంట్, ప్లాట్ఫారమ్ మధ్య ఇరుక్కున్న 20ఏళ్ల విద్యార్థిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ రక్షించిన వీడియో వైరల్ అయిన ఒక రోజు తర్వాత, విద్యార్థి షీలానగర్లోని కిమ్స్...
ప్రేమకు నో చెప్పిందని గొంతుకోసి చంపాడు.! హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా…
ప్రేమను నో చెప్పిందనే కోపంలో యువతి గొంతుకోసి చంపేశాడు ఓ ప్రేమోన్మాది. గుంటూరు జిల్లా తక్కెళ్లపాడు గ్రామంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పెదకాకాని సీఐ సురేష్బాబు కథనం ప్రకారం:...
పెళ్ళైన 3ఏళ్ల నుండి నరకమే.! ఇలాంటి భర్త ఎవ్వరికీ రాకూడదు…
మదనపల్లి నియోజకవర్గంలోని రామ సముంద్రం మండలం బాలసముద్రం గ్రామ సమీపంలోని చెరువులో ఓ వివాహిత మృతదేహం లభ్యమైంది. భర్తతో సహా అతడి కుటుంబ సభ్యులే చంపేశారని మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం...
ఎవరైతే తెలుగు ని అవమానించారో వాళ్లమముందే తెలుగులో దుమ్ముదులిపిన నవనిత్ కౌర్…
https://youtu.be/yJ88WqEEPuw
కన్నీళ్లు మిగిల్చి.! వెళ్లిపోయావా కన్నా…
తొమ్మిదేళ్ల ప్రాయంలోనే ఆ చిన్నారికి నిండు నూరేళ్లు నిండిపోయాయి. పాఠశాలకు వెళ్తూ తల్లి కళ్లెదుటే బస్సు చక్రాల కింద నలిగి మృతి చెందిన సంఘటన ఉక్కునగరంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి....
రైలు పట్టాలపై సినీ ఆర్టిస్ట్ జ్యోతిరెడ్డి.! తండ్రి అనుమానాలు | అక్కడ సీపీటీవీ కెమెరాలు లేవా..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప నగరానికి చెందిన సినీ జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతి రెడ్డి (28) మృతిపై సస్పెన్స్ వీడింది. నిద్ర మత్తులో రైలు నుంచి జారి పడటం వల్లే మృతి చెందినట్లు పోలీసులు...
డబ్బు కోసం ఇంత దిగజారాలా.? నీ స్థాయి మరిచిపోయావా.? హీరోయిన్పై ట్రోల్స్…
హీరోయిన్స్కు లిప్లాక్ సీన్స్ ఎంతో క్రేజ్ను తెచ్చి పెడతాయి. అది కూడా స్టార్ హీరోతో అయితేనే. సాధారణంగా యంగ్ హీరోలు కానీ డెబ్యూ హీరోలతో లిప్లాక్ సీన్ చేసేందుకు హీరోయిన్స్ ఒప్పుకోరు. కానీ...
చిత్తూరులో ఘోరం.! పెళ్లింట పెనువిషాదం…
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పరిధిలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో 22 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన రాత్రి 10...
ఈమె ఇంట్లో అన్ని కండోమ్స్ ఏ.! చూసి విస్తుపోయిన పోలీసులు | అంతా షాక్, దదాపు 150మంది మగాళ్లతో…
తమిళనాడులోని తేనీ జిల్లా అండిపట్టి సమీపంలోని పప్పమ్మల్పురానికి చెందిన సురేష్ దిండిగుల్లో క్యాటరర్గా పనిచేస్తుండేవాడు. అతని భార్య సెల్వి(43) అండిపట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో సీనియర్ నర్సుగా పనిచేసేది వీళ్లకు ఒక పాప, బాబు...