Friday, March 29, 2024

ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, చివరికి భార్య మరో మగాడితో అలా ఉండగా…

ఈమె పేరు ఆషాబీ, తపల్ బాబాను గత 15ఏళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లైన కొంత కాలం పాటు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. భర్త స్థానికంగా బేల్దారి...

ప్రేమ జంటని పట్టుకున్న పోలీసులు.! ఏ శిక్ష వేశారంటే…

విశాఖపట్నంలో పట్టపగలు బైక్‌ మీద మైనర్‌ ప్రేమ జంట ఎలాంటి వికృత చేష్టాలకు పాల్పడ్డారో ప్రత్యక్షంగా చూశాం. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలయ్యింది. గాజువాక స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్...

పెళ్లైన వారానికే మరో లవ్ స్టోరీ.! 3 నెలలకే ప్రియుడితో జంప్, అంతలోనే ఊహించని ట్విస్ట్…

పెళ్లి కుదిరిన నాటి నుంచే కొంత జంటలో ఎన్నో అశలు, ఊహలుంటాయి. పెళ్లైన తర్వాత భర్తకు భార్య, భార్యకు భర్తే సర్వస్వం. ఎప్పుడైన చిన్నచిన్న గొడవలు జరిగితే వారి మధ్యనున్న ప్రేమ ముందు...

ఈమె ఇంట్లో అన్ని కండోమ్స్ ఏ.! చూసి విస్తుపోయిన పోలీసులు | అంతా షాక్, దదాపు 150మంది మగాళ్లతో…

తమిళనాడులోని తేనీ జిల్లా అండిపట్టి సమీపంలోని పప్పమ్మల్‌పురానికి చెందిన సురేష్ దిండిగుల్‌లో క్యాటరర్‌‌గా పనిచేస్తుండేవాడు. అతని భార్య సెల్వి(43) అండిపట్టి గవర్నమెంట్ హాస్పిటల్‌లో సీనియర్ నర్సుగా పనిచేసేది వీళ్లకు ఒక పాప, బాబు...

మైనర్ బాలికకు ప్రేమ వివాహం చేసిన గ్రామపంచాయతీ పెద్దలు…

అనంతపురం జిల్లాలోని ఆమిద్యాల గ్రామానికి చెందిన 8వ తరగతి చదువుతున్న బాలికను ఓ యువకుడు ప్రేమపేరుతో వంచించాడు. తరచూ బాలిక ఇంటివద్దకు వెళ్ళడంతో కుటుంబ సభ్యులు మందలించారు. బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్తులు...

రైలు పట్టాలపై సినీ ఆర్టిస్ట్ జ్యోతిరెడ్డి.! తండ్రి అనుమానాలు | అక్కడ సీపీటీవీ కెమెరాలు లేవా..?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కడప నగరానికి చెందిన సినీ జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతి రెడ్డి (28) మృతిపై సస్పెన్స్ వీడింది. నిద్ర మత్తులో రైలు నుంచి జారి పడటం వల్లే మృతి చెందినట్లు పోలీసులు...

2021లో 1.04 కోట్ల మంది భక్తులకు శ్రీవారి దర్శనం.! రూ.833.41 కోట్లు ఆదాయం…

తిరుమల, తిరుపతి: తిరుమల శ్రీవారిని 2021లో 1.04 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారు. డిసెంబర్‌ 30వ తేదీ వరకు నమోదైన వివరాల ప్రకారం: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 1.04 కోట్ల మంది, విక్రయించిన లడ్డూలు...

సుజన, వెంకటకృష్ణ మధ్య మనస్పర్థలు.! అర్ధరాత్రి దాటాకా 3వ అంతస్తులో…

అదనపు కట్నం వేధింపులు తాళలేక ఓ బ్యాంక్‌ ఉద్యోగి భార్య ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు: ధర్మవరంలోని నేసేపేటకు చెందిన వెంకటకృష్ణ తాడిమర్రిలోని ఎస్‌బీఐ శాఖలో పనిచేస్తున్నారు. 2016లో వైఎస్సార్‌...

విషాదం: రైలు-ప్లాట్‌ఫామ్‌ మధ్య ఇరుక్కున్న విద్యార్థిని 24గంటలు మృత్యువుతో పోరాడి…

విశాఖపట్నం: దువ్వాడ రైల్వే స్టేషన్‌లో రైలు కంపార్ట్‌మెంట్, ప్లాట్‌ఫారమ్ మధ్య ఇరుక్కున్న 20ఏళ్ల విద్యార్థిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ రక్షించిన వీడియో వైరల్ అయిన ఒక రోజు తర్వాత, విద్యార్థి షీలానగర్‌లోని కిమ్స్...
Verified by ExactMetrics