Thursday, March 28, 2024

డ్యూటీలో అయ్యప్ప దీక్ష అంటే కుదరదు ! రాచకొండ సీపీ ఆదేశాలు..

అయ్యప్ప మాల వేసుకునే ఉద్యోగులకు ఎలాంటి మినహాయింపులు ఇవ్వకూడదని రాచకొండ కమీషనరేట్ నిర్ణయించింది. ఒకవేళ మాల ధరించి అయ్యప్ప దీక్ష చేపట్టాలని పోలీసులు ఎవరైనా అనుకుంటే వాళ్లు సెలవుపై వెళ్లాలని...

జాతర మొదలు కాకముందే ! మేడారంలో మొదలైన భక్తుల కోలాహలం…

ములుగు జిల్లా సమ్మక్క-సారలమ్మ మండలం మేడారంలోని వనదేవతలను ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి అమ్మలను దర్షించుకొని మొక్కులు సమర్పించుకున్నారు. మేడారంలోని వనదేవతలను దర్శించుకోవడానికి వరంగల్, హైదరాబాద్,...

టీటీడీ తెలంగాణ సలహామండలి (LAC) వైస్ ప్రెసిడెంట్‌గా దరువు ఎండీ సీహెచ్ కరణ్ రెడ్డి…

టీటీడీ స్థానిక సలహామండలి వైస్‌ప్రెసిడెంట్‌గా వైస్ ప్రెసిడెంట్‌గా కరణ్ కాన్సెప్ట్స్, దరువు మీడియా అధినేత సీహెచ్ కరణ్ రెడ్డి నియమితులయ్యారు తాజాగా టీటీడీ బోర్డ్ హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, చెన్నై,...

ఓరుగల్లు వాసుల ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి తెప్పోత్సవం. కన్నుల పండువగా…

కాకతీయుల ఆరాధ్య దైవం, ఓరుగల్లు వాసుల ఇలవేల్పు శ్రీ భద్రకాళి దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు తెప్పోత్సవంతో ముగియనున్నాయి. మంగళవారం భద్రకాళి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ద‌సరా...

రామప్ప గోప్ప కట్టడం: యునెస్కో ప్రతినిధులు

రామప్ప దేవాలయం ఎంతో గొప్ప కట్టడమని యునెస్కో ప్రతినిధి వాసు పోశ్యానందన అన్నారు. వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉమ్మడి జిల్లాలో యునెస్కో ప్రతినిధుల బృందం రెండు రోజుల పర్యటన గురువారం ముగిసింది. రామప్ప...

ఓరుగల్లు లో ఆకట్టుకుంటున్న “Save Girls Ganesha” మట్టి వినాయకుడి విగ్రహం..

సమాజాన్ని సమైక్యంగా ఉంచడమే పండుగల లక్ష్యం కావాలని బాలగంగాధర్ తిలక్ పిలుపునందుకుని రాష్ట్రం లోనే కాదు, మన వరంగల్ జిల్లాలో పలు చోట్ల హిందూ పండుగలను చేయటం కనిపిస్తుంది....

సమ్మక్క-సారలమ్మ వనదేవతలను దర్షించుకొన్న భక్తులు

మేడారం: ములుగు జిల్లా సమ్మక్క-సారలమ్మ వనదేవతలను దర్షించుకొని భక్తులు మొక్కులు సమర్పించుకున్నారు. మేడారం లోని వనదేవతలను దర్శించుకోవడానికి వరంగల్, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన చత్తిఘడ్,...

టీటీడీ బంపర్ ఆఫర్ ! 10 వేలకే వీఐపీ బ్రేక్ దర్శనం !

భక్తుల కొంగు బంగారం తిరుమల వెంకన్న దర్శనానికి సబంధించిన నిబంధనలు మారుస్తున్న టీటీడీ సామాన్యుల కోసం మరో బంపర్ ఆఫర్‌తో వస్తోంది. రూ. 10 వేలు చెల్లిస్తే ఎవరికైనా తనివితారా...

ఎటు చూసినా కాకతీయుల జ్ఞాపకాలే

కాకతీయుల కాలం నాటి శివాలయాలను పలు గ్రామాల్లో చూస్తుంటాం. కానీ వారు పరిపాలించిన కాలంలో మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలంలోని ఇనుగుర్తి గ్రామానికి ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పవచ్చు. రాతిస్తంభాలపై...
Verified by ExactMetrics