వరంగల్: దక్షిణ కాశీగా మన మెట్టుగుట్ట.! కాకతీయ రాజులు మణిగిరిగా పిలవబడే ఈ పుణ్యక్షేత్రం, శివరాత్రి రోజు తప్పక...
దక్షిణకాశిగా ప్రఖ్యాతిగాంచిన నాటి మణిగిరి నేటి మెట్టుగుట్ట దేవాలయం. శివకేశవులు ఒకే స్థలంలో కొలువుదీరిన పుణ్యక్షేత్రం శ్రీ మెట్టు రామలింగేశ్వరస్వామి దేవస్థానం. క్రీస్తుశకం 950లో వెంగి దేశ చాళుక్యరాజులు పరిపాలన...
శని ఆదివారాలు సెలవులు ఉండే రోజు TG పర్యాటక శాఖ కొత్త ప్యాకేజీలు
శని ఆదివారాలు సెలవులు ఉండే ఉద్యోగుల కోసం తెలంగాణ పర్యాటక శాఖ దేవాలయాల సందర్శర్ణానికి ప్రత్యేక ప్యాకేజి ,
సాఫ్ట్వేర్, ఇతర ఉద్యోగాల్లో ఉన్నవారికి...
వరంగల్ లో తప్పక చూడవలసిన ప్లేసెస్…
https://youtu.be/dmGbGNKj8r4
మేడారాం: 14 కిలోమీటర్లు.. 40 కి పైగా మూలమలుపులు… ప్రమాదం…
తాడ్వాయి: ములుగు జిల్లా తాడ్వాయి నుంచి మేడారానికి వెళ్లే దారిలో ఉన్న మూలమలుపులు రోడ్డు ప్రమాదాలు కారణం అవుతున్నాయి. తాడ్వాయి నుంచి మేడారంలోని సమ్మక్క-సారలమ్మ లను దర్షించుకొనేందుకు ప్రతీ రోజు...
రెండు వంతెనలను కమ్మేసిన పొగ మంచు..
రెండు వంతెనలను కమ్మేసిన పొగ మంచు , ఈ అందమైన ప్రదశాన్ని చుడండి ...
పర్యాటకుల తాకిడితో నిత్యం కిటకిటలాడే గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సు...
మేడారం.సమ్మక్క ! సారలమ్మల !!జాతరను విజయవంతం చేయండి
ఆదివాసుల ఆరాధ్యదైవనం మేడారం సమ్మక్క సారలమ్మల మండమెలిగెపండుగ ) వచ్చే నెల 20నుంచి 28వరకు జరిగే మినిజాతరను విజయ వంతం చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వానం వెంకటేశ్వర్లు...
సండే సందడి, పర్యాటకులతో కిక్కిరిసిన జలపాతం..
బొగత జలపాతం వద్ద సండే సందడి ! ఎంజాయ్ చేసిన సందర్శకులు, పర్యాటకులతో కిక్కిరిసిన జలపాతం
బొగత జన సంద్రమైంది . కొండల్లోంచి జాలువారుతున్న జలం...
టీటీడీ బంపర్ ఆఫర్ ! 10 వేలకే వీఐపీ బ్రేక్ దర్శనం !
భక్తుల కొంగు బంగారం తిరుమల వెంకన్న దర్శనానికి సబంధించిన నిబంధనలు మారుస్తున్న టీటీడీ సామాన్యుల కోసం మరో బంపర్ ఆఫర్తో వస్తోంది. రూ. 10 వేలు చెల్లిస్తే ఎవరికైనా తనివితారా...
సమ్మక్క-సారలమ్మ వనదేవతలను దర్షించుకొన్న భక్తులు
మేడారం: ములుగు జిల్లా సమ్మక్క-సారలమ్మ వనదేవతలను దర్షించుకొని భక్తులు మొక్కులు సమర్పించుకున్నారు. మేడారం లోని వనదేవతలను దర్శించుకోవడానికి వరంగల్, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన చత్తిఘడ్,...
కాకతీయ చక్రవర్తి ప్రతాప రుద్రుడు వెంకటేశ్వర స్వామికి కనకాభిషేకం చేసి, సమర్పించిన 18లక్షల బంగారు కాసులు ఎక్కడున్నాయో తేల్చలి
కాకతీయ చక్రవర్తి ప్రతాప రుద్రుడు
వెంకటేశ్వర స్వామికి కనకాభిషేకం చేసి, సమర్పించిన 18లక్షల బంగారు కాసులు ఎక్కడున్నాయో తేల్చాలని రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్య మరో దుమారం రేపుతోంది. ఒక్కో కాసు 100 గ్రాముల...