ఇటీవల విడుదలైన పోలీస్‌ కానిస్టేబుళ్ల ఫలితాల్లో చేవెళ్ల మండలంఆలూరు గ్రామానికి చెందిన విద్యార్థులు సత్తా చాటారు. గ్రామంలో30 మంది కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.ఎంపికైన వారిలో పి.సబితా, పూలపల్లి శివరాజు, వడ్డె భువనేశ్వరి, కె శ్రావణి, దాసరి నరేశ్, ఇతరులు ఉన్నారు.