చలో కలెక్టరేట్ ముట్టడి

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ ఏకాశిలా పార్కు లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక మాంద్యం పై అనుసరిస్తున్న విధానాలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హన్మకొండ ఏకశిలా పార్కు లో ధర్నా నిర్వహించారు. చలో కలెక్టరేట్ ముట్టడి పిలుపునివ్వడంతో భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఎలాంటి సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. కలెక్టరేట్ ముట్టడి వెళ్తున్న మాజీ మంత్రి కొండా సురేఖ తోసుకొని వెళ్తున్న కానరాని మహిళ పోలీసులు. మాజీ మహిళ మంత్రి ముట్టడికి వెళ్తున్న మహిళ పోలీసులు ఎక్కడ ఉన్నారని, ముట్టడికి వచ్చిన కార్యకర్తల్లో చర్చనీయాంశంగా మారింది…

ఈ కార్యక్రమానికి హాజరైన సీనియర్ మాజి మంత్రులు , పొన్నాల లక్ష్మయ్య, కొండ సురేఖ, భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య, వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు