మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో ప్రాణహాని ఉన్నదని టీఆరెస్ కు చెందిన మహబూబ్ నగర్, రాంనగర్ 43వ వార్డు కౌన్సిలర్ బూర్జు. సుధాకర్ రెడ్డి పిర్యాదు అక్రమ కట్టడాలపై మంత్రి కేటీఆర్ కు,అధికారులకు పిర్యాదు చేశానని కక్ష తీర్చుకొనేందుకు పోలీసులతో కుమ్మకై వేధిస్తున్నారని బాధితుని ఆవేదన. మంత్రి నన్ను హత్య చేయించాలని చూస్తున్నాడని, తనకు ప్రాణ రక్షణ కల్పించాలని హెచ్చార్సీని కోరిన కౌన్సిలర్, మంత్రి ప్రోద్బలంతో పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మొర పెట్టుకున్న కౌన్సిలర్ దయచేసి కేటీఆర్ గారు తనకు రక్షణ కల్పించి, మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి.