కరిమాబాద్ బీరన్న బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది మహిళలు ఉర్సులో వారి వారి నివాసాల నుండి బోనాలతో డప్పుచప్పుళ్లతో ఒక వరుస క్రమంగా వచ్చి కరిమాబాద్ గురుజు సె0టర్ వరకు చేరుకుని పూజారులు బోనాల చుట్టూ తిరుగుతూ గావు పట్టు తారు విన్యాసాలు వేస్తారు. వీటిని చూడడానికి చుట్టుపక్కల ను0డి వందలాది మందిప్రజలు వచ్చారు ఈ కార్యమనికి వరంగల్ తూర్పు MLA నన్నపనేని నరేందర్ మాజీ మంత్రి శ్రీమతి కొండాసురేఖ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ టిఆర్ఎస్ నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు స్థానిక కార్పొరేటర్లు మరుపల్లి భాగ్యలక్ష్మి మేడిది రజిత కత్తెర శాల వేణు బీరన్న ఆలయ కమిటీఅధ్యక్షులు మరుపల్లి రవి కోరే నాగరాజు ఏసీపీ నర్సయ్య గారి ఆధ్వర్యంలో మిల్స్ కాలిని సి ఐ సత్యనారాయణ తన సిబ్బందితో జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చీర మోహన్ మరుపల్లి గౌతం స్థానిక పెద్దలు టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.