Tuesday, March 19, 2024

ప్రేమ జంటని పట్టుకున్న పోలీసులు.! ఏ శిక్ష వేశారంటే…

విశాఖపట్నంలో పట్టపగలు బైక్‌ మీద మైనర్‌ ప్రేమ జంట ఎలాంటి వికృత చేష్టాలకు పాల్పడ్డారో ప్రత్యక్షంగా చూశాం. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలయ్యింది. గాజువాక స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్...

లవర్స్‌ బరితెగింపు.! బండిపైనే పబ్లిక్‌గా పాడు పనులు…

గాజువాకలో ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది. పట్టపగలు పబ్లిక్‌లో తమ వికృత చేష్టలతో రెచ్చిపోయారు. గాజువాక స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ రోడ్‌లో ఓ ప్రేమ జంట నడిరోడ్డుపైనే బరితెగించారు. పబ్లిక్‌గా వీరు...

భర్తను చంపేస్తే.! పెళ్లి చేసుకుంటానని భార్య ఆఫర్…

భర్తను చంపితే ప్రియుడ్ని పెళ్లి చేసుకుంటానని ప్రియురాలు చెప్పడంతో భర్తను ఆమె ప్రియుడి హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో జరిగింది. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు...

టీటీడీ ఈఓ ధర్మారెడ్డి కుమారుడి నేత్రదానం…

తిరుమల: తాను కన్నుమూసినా మరొకరికి చూపునివ్వాలన్న సంకల్పంతో టీటీడీ ఈఓ కుమారుడు నేత్రదానం చేశారు. వివరాల్లోకి వెళితే: టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళిరెడ్డి బుధవారం ఉదయం చెన్నై కావేరి ఆస్పత్రిలో...

టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి కన్నుమూత.! వచ్చే నెలలో పెళ్లి, ఇంతలో విషాదం…👁️👏

టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళిరెడ్డి కన్నుమూశారు. చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చంద్రమౌళి తుదిశ్వాస విడిచారు. ఆదివారం చంద్రమౌళికి చెన్నైలో గుండెపోటు రాగా హుటాహుటిన కావేరి ఆస్పత్రికి తరలించారు. అక్కడ...

కన్నీళ్లు మిగిల్చి.! వెళ్లిపోయావా కన్నా…

తొమ్మిదేళ్ల ప్రాయంలోనే ఆ చిన్నారికి నిండు నూరేళ్లు నిండిపోయాయి. పాఠశాలకు వెళ్తూ తల్లి కళ్లెదుటే బస్సు చక్రాల కింద నలిగి మృతి చెందిన సంఘటన ఉక్కునగరంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి....

మూడేళ్లుగా ఇంటికే పరిమితమైన తల్లీకూతుళ్లు…

మానసిక అనారోగ్యంతో మూడేళ్లుగా ఇంటికే పరిమితమైన తల్లీకూతుళ్ల ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లి అనారోగ్యం పాలవ్వటంతో విషయం తెలసుకున్న ఆరోగ్యశాఖ సిబ్బంది పోలీసులు, స్థానికుల సహకారంతో బలవంతంగా వారిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి...

ఈమె లేడీ కాదు కేడీ.! అబ్బాయిలని ఎలా ముగ్గులోకి దింపుతుందో తెలుసా ? టిక్ టాకర్ వలపు వల/చిక్కిన...

ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం కు చెందిన పరాస తనుశ్రీ (23) ఇన్స్టాగ్రామ్ లో నాలుగు ఖాతాలను నిర్వహిస్తోంది. టిక్ టాక్ బ్యాన్ కాకముందు దాంట్లో వీడియోల ద్వారా క్రేజ్ సంపాదించుకున్న తనుశ్రీ టిక్...

విషాదం: రైలు-ప్లాట్‌ఫామ్‌ మధ్య ఇరుక్కున్న విద్యార్థిని 24గంటలు మృత్యువుతో పోరాడి…

విశాఖపట్నం: దువ్వాడ రైల్వే స్టేషన్‌లో రైలు కంపార్ట్‌మెంట్, ప్లాట్‌ఫారమ్ మధ్య ఇరుక్కున్న 20ఏళ్ల విద్యార్థిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ రక్షించిన వీడియో వైరల్ అయిన ఒక రోజు తర్వాత, విద్యార్థి షీలానగర్‌లోని కిమ్స్...
Verified by ExactMetrics