Friday, March 29, 2024

వరంగల్: అమ్మా నాన్న మీరు నన్ను బాగా చూసుకున్నారు.! కానీ ఆ బాధను భరించలేకపోతున్నానంటూ…

వరంగల్‌ జిల్లా: డిగ్రీ వరకు చదివిన యువతి తనకు ఉద్యోగం రాదనే భయంతో మనస్తాపం చెంది.. ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సోమవారం గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో చోటు చేసుకుంది. 16వ డివిజన్‌...

వరంగల్: కుమార్తె కళ్లముందే ప్రాణాలు విడిచిన తండ్రి…

వరంగల్: కన్నబిడ్డను కాలేజీకి పంపుదామని బయలుదేరిన ఆ తండ్రిని విధి కబలించింది. కళ్లముందే తండ్రి ప్రాణాలు కోల్పోవడంతో కుమార్తె గుండెలవిసేలా రోదించింది. తనను సాగనంపడానికి వచ్చి కానరానిలోకాలకు పోతివా అంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది....

గత 6 సంవత్సరాలుగా సమాజ సేవ కార్యక్రమాలు చేపడుపడుతున్న మోక్షరామం ఫౌండేషన్ రామ శ్రీనివాస్…

వరంగల్ జిల్లాలోని రామన్నపేటలో శ్రీ రామ శ్రీనివాస్ గారు జన్మించారు. వారు 35సం॥లుగా హైదరాబాద్‌లో వ్యాపారరీత్యా స్థిరపడ్డారు. తల్లి ఇచ్చిన స్ఫూర్తితో జన్మనిచ్చిన వరంగల్ గడ్డకి సేవ చేయాలనే తపనతో రామ శ్రీనివాస్...

వరంగ‌ల్ పశ్చిమ నుంచే పోటీ చేస్తా: జంగా.! నాయిని రాజేంద‌రెడ్డి స్థానికుడు కాదు…

కాజీపేట: ప్ర‌జా వ్య‌తిరేక బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల‌ను త‌రిమికొట్టాల‌ని ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మ‌న్ జంగా రాఘ‌వ‌రెడ్డి ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేర‌కు వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలోని...

బంజారాహిల్స్: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం యువతితో సహజీవనం.! చివరికి ఊహించని ట్విస్ట్‌…

హైదరాబాద్‌: ప్రేమిస్తున్నా పెళ్లి చేసుకుంటా అని యువతితో సహజీవనం చేసి గర్భందాల్చాక నమ్మక ద్రోహానికి పాల్పడటమే కాకుండా అబార్షన్‌ చేయించుకోకపోతే యాసిడ్‌ పోసి చంపేస్తానని బెదిరించిన యువకుడిని బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి...

వరంగల్: బోనాల వేడుకలో తేనెటీగల దాడి.! పరుగులు పెట్టిన ఎమ్మెల్యే రాజయ్య…

జనగామ జిల్లా జఫర్ ఘడ్ మండలం ఉప్పుగల్లు బోనాల వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. రేణుక ఎల్లమ్మ బోనాల పండుగలో ఎమ్మెల్యే రాజయ్య బోనం ఎత్తుకొని వెళ్తున్న క్రమంలోనే ఒక్కసారిగా తేనెటీగలు లేచాయి. వెంటనే...

వరంగల్: ఆర్టీసీ బస్సులోనే ఉరివేసుకుని కండక్టర్ ఆత్మహత్య…

టీఎస్ఆర్టీసీకి చెందిన బస్సులో డ్యూటీలో ఉన్న కండక్టర్ గార్లపాటి మహేందర్ రెడ్డి(55) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో చోటు చేసుకుంది.అనారోగ్యంగా ఉండటంతో మార్చి...

వరంగల్: ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పేద ప్రజల భూములను కబ్జా చేసాడు: మావోయిస్టుల ఆగ్రహం…

ఆజంజా హే భూములు కబ్జా అవుతున్నాయని మావోయిస్టులు తాజాగా ఓ లేఖను విడుదల చేసారు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, బట్టల వ్యాపారి ఓం నమఃశివాయ మిల్లు భూములు కబ్జా చేస్తున్నారని లేఖలో మావోయిస్సులు...
Verified by ExactMetrics