Friday, March 29, 2024

మేయర్ స్థానానికి అర్హతగల కార్పొరేటర్ ఎంపిక??

ప్రతిష్టాత్మకమైన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవికి పోటీ ముమ్మరమవుతుంది . ఇప్పటికే ఖాళీగా ఉన్న ఈ పోస్టును మహిళలకు కేటాయించాలంటూ పట్టుదలగా ముందుకు సాగుతుంటే సీనియర్లుగా అవకాశం...

కన్నవాళ్లనే బయటికి గెంటేసారు

వీధిలోనే తలదాచుకుంటున్న వృద్ధ దంపతులు నవమాసాలు మోసి కని పెంచిన తల్లిదండ్రులు- ఆ తనయులకు భారమయ్యారు. తిండి పెట్టబోమంటూ వృద్ధులైన తల్లిదండ్రులను ముగ్గురు తనయులు వెళ్లగొట్టిన...

పూర్తిగా అధికారుల వైఫల్యమే- కీర్తి రెడ్డి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: చిట్యాల మండల కేంద్రలోని బాలికల గురుకుల పాఠశాల (వెలుగు హాస్టల్)లో కలుషిత ఆహారం తిని 40మంది బాలికలు అస్వస్థతకు గురి కావడంతో వారిని చూసి వారి...

వరంగల్ ! నేచర్ లవర్స్ కు మరో శుభవార్త..

నేచర్ లవర్స్ కు మరో శుభవార్త ! పాండవుల గుట్టల్లో ' నైట్ క్యాంపింగ్రేపటి నుంచి ప్రారంభం.ఒకరికి రూ . 1500 ఫీజు అటవీశాఖ ఆధ్వర్యంలో...

గురుకుల పాఠశాలలో ,కలుషిత ఆహారం తిని 20మంది విద్యార్థినులు

‌కలుషిత ఆహారం తిన్న 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రం లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల...

భార్యపై గొడ్డలితో దాడి

కుటుంబ కలహాలతో భార్యపై భర్త గొడ్డలితో దాడి చేసిన ఘటన సంగెం మండలంలోని పెద్దతండా గ్రామపంచాయతీ అనుబంధ మూల తండాలో చోటు చేసుకుంది. పోలీసులు...

వరంగల్ సినిమా థియేటర్ యాజమాన్యానికి షాక్

సినిమా టికెట్ పై నిర్ణీత రేటు కన్నా ఎక్కువ డబ్బులు వసూలు చేసినందుకు నగరంలోని ఓ సినిమా థియేటర్ కు వరంగల్ జిల్లా యోగదారుల ఫోరం షాక్ ఇచ్చింది ....

వరంగల్: దక్షిణ కాశీగా మన మెట్టుగుట్ట.! కాకతీయ రాజులు మణిగిరిగా పిలవబడే ఈ పుణ్యక్షేత్రం, శివరాత్రి రోజు తప్పక...

దక్షిణకాశిగా ప్రఖ్యాతిగాంచిన నాటి మణిగిరి నేటి మెట్టుగుట్ట దేవాలయం. శివకేశవులు ఒకే స్థలంలో కొలువుదీరిన పుణ్యక్షేత్రం శ్రీ మెట్టు రామలింగేశ్వరస్వామి దేవస్థానం. క్రీస్తుశకం 950లో వెంగి దేశ చాళుక్యరాజులు పరిపాలన...

పరకాల SBI బ్యాంకులో బారి స్కామ్

వరంగల్ రూరల్ జిల్లాలోని పరకాలలోని కంఠాత్మకూర్ ఎస్‌బిఐ బ్రాంచ్‌లో కుంభకోణం శనివారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌బిఐలో ఎస్‌బిహెచ్ విలీనానికి ముందు రూ.2.15 కోట్లు దారి మళ్లించినట్లు ఎస్‌బిఐ ఉన్నతాధికారులు గుర్తించారు....

రైతులకు కల్పించే రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి…

ప్రభుత్వం ఉద్యాన పంటలు పండించే రైతులకు కల్పించే రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని వర్ధన్నపేట ఉద్యాన అధికారిణి ఎం. యమునా కోరారు. శుక్రవారం వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఉద్యాన శాఖ కార్యాలయంలో...
Verified by ExactMetrics