Sunday, December 3, 2023

వరంగల్: తెరాస ఉద్యమ నాయకుల నిరాశ, కాజీపేటపై కరుణ చూపని అధిష్టానం…

తెరాస పుట్టినప్పటి నుంచి తెరాస జండా మోసి, భార్య బిడ్డల్ని కాదు అని ‘పార్టీ’ కోసం మరియు ‘తెలంగాణ’ కోసం పాటుపడి ఉద్యమం చేసిన నాయకులు నేడు కనుమరుగు అయ్యే పరిస్థతి. ...

కాజీపేట: పిజిఆర్ అపార్ట్మెంట్‌లో చోరీకి పాల్పడిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు.

కాజీపేటలోని పిజిఆర్ అపార్ట్మెంట్ తో పాటు కమిషనరేట్ పరిధిలో మరియు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాలోని ముగ్గురు సభ్యులతో పాటు చోరీ సొత్తును కొనుగోలు చేసిన...

ఇక కాజీపేట నుంచి గోవాకు వెళ్లొచ్చు..!

గోవా పర్యాటక ప్రియులకు శుభవార్త: ఇక కాజీపేట రైల్వేస్టేషన్‌ నుంచి నేరుగా గోవాకు వెళ్లొచ్చు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి డిసెంబరు, జనవరి మాసంలో ఎక్కువగా గోవా వెళ్లేందుకు ఉత్సాహం చూపిస్తారు. రైల్వే...

వరంగల్: నా బిడ్డను ఎత్తుకెళ్లారు ! ఆమెను ముగ్గురు యువకులు ఏడాదిగా అత్యాచారం చేస్తున్నారు. రెడ్‌ లైట్‌ ఏరియాకు...

నా బిడ్డను ఎత్తుకెళ్లారు, ఆమెను భయబ్రాంతులకు గురి చేసి ముగ్గురు యువకులు ఏడాదిగా అత్యాచారం చేస్తున్నారు. దుబాయ్‌ షేక్‌లకు, రెడ్‌ లైట్‌ ఏరియాకు అమ్మేస్తామంటూ బెదిరింపు కాల్స్‌ చేస్తున్నారు’ అంటూ...

వడ్డేపల్లి చెరువులో గుర్తు తెలియని యువతి మృతదేహం లభ్యం…

జిల్లాలోని వడ్డేపల్లి చెరువులో గుర్తు తెలియని యువతి మృతదేహం లభ్యమైంది. చెరువులో యువతి మృతదేహాన్ని గమనించిన స్థానికులకు కాజీపేట పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని...

వరంగల్ కాజిపేట్: ప్రేమించాను అన్నాడు ! పెళ్లి చేసుకుంటా అని నమ్మించి గర్భవతిని చేసాడు…

ప్రేమించాను అన్నాడు! పెళ్లి చేసుకుంటా అని నమ్మించి మోసం చేశాడు. చివరికి అనాథ యువతిని తల్లిని చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది.. వివరాలు: వరంగల్‌ రూరల్‌...

వరంగల్: బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు చెక్కులు…

బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే అరూరి ! ఇలాంటి సంఘటనలు జరగడం చాలా భాధకరం ! బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది !...

వరంగల్: సెల్ ఫోన్ కోసం రెండు కాలు పోగొట్టుకున్న ఓ యువకుడు..

కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్‌లో ఘటన ప్రయాణికుడి నుంచి ఫోన్ కాజేసిన యువకుడు, తప్పించుకునే ప్రయత్నంలో రైలు నుంచి దూకిన నిందితుడు రైలు ప్రయాణికుడి నుంచి సెల్‌ఫోన్ కాజేయబోయిన ఓ...

మడికొండ: మారణాయుదాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ముఠా…

మారణాయుదాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి దోపిడీలకు పాల్పడుతున్న 8 మంది ముఠా సభ్యులను టాస్క్ ఫోర్స్, మడికొండ సివిల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపి...
Verified by ExactMetrics