మా అమ్మ 23ఏండ్ల వయసులో ముగ్గురు పిల్లలకు తల్లి అయ్యింది…
సురభీ గౌతమ్ ఐఏఎస్ ఆఫీసర్ కావాలని పదో తరగతిలోనే నిర్ణయించుకుంది. మధ్య ప్రదేశ్లోని అత్యంత వెనుకబడిన, కుగ్రామం నుండి వచ్చిన ఆ అమ్మాయి తన కలను సాకారం చేసుకోవడానికి ఎంతో...
తెలంగాణ: ఈ పోలీస్ మేడమ్ పోయెట్రీ…
https://youtu.be/zyCPAJaVYHU
ఒక కప్పను, ఒక నీళ్ళగిన్నెలో! ఉంచి ఆ గిన్నెను పొయ్యి మీద ఉంచితే…
కాసేపటికి నీళ్ళు కొంచెం వేడి అవ్వటం మొదలవుతుంది, ఆ నీళ్ళ వేడికి తగ్గట్టుగా కప్ప తన శరీర ఉష్ణోగ్రతను మార్చుకుంటుంది. ఇంకొంచెం సేపు తర్వాత నీళ్ళు ఇంకా ఎక్కువ వేడి...
కూతురు పుట్టాక కోపం తగ్గింది: కలెక్టర్ కార్తికేయ మిశ్రా IAS
ఆయన జిల్లా ఉన్నతాధికారి, పిల్లలతో మాట్లాడినప్పుడు బాల్యం జ్ఞాపకాల దొంతర్లలోకి వెళ్లిపోతారు. యువతకు దిశానిర్దేశం చేయాల్సి వస్తే వివేకానందుడిలా స్ఫూర్తినింపుతారు. మహిళలనుద్దేశించి మాట్లాడుతున్నప్పుడు అమ్మ ఆప్యాయతను గుర్తుతెచ్చుకుని అందంగా వర్ణిస్తారు....
ఈ ముగ్గురు IAS ఆఫీసర్లది ఒకే రకమైన పెళ్లి…
https://youtu.be/lOwM_HK1coI
ఆ రైతు ఇంట ఐదుగురు అక్కాచెల్లెళ్లు అందరూ కలెక్టర్లే.! కానీ…
కొడుకులు లేరని కుంగిపోకుండా తన కూతుళ్లనే కొడుకులుగా భావించాడు. ''ఐఏఎస్ కావాలన్న తన కల నెరవేర్చుకోలేకపోయానని మీరు నా కోరికను నెరవేర్చాలంటూ'' కూతుళ్లకు వివరించాడు. అలాగే వారందరిని కష్టపడి చదివించాడు. ఈరోజు అతని...
ATM లోకి ప్రతిరోజూ ఒక యువ సైనికుడు వచ్చి 100/- మాత్రమే డ్రా చేసి వెళ్ళేవాడు.. ఇలా ప్రతిరోజూ…
జమ్మూకాశ్మీర్ లోని బారాముల్లాలో క్వాజాబాగ్ ప్రాంతంలో ఉన్న ATM లోకి ప్రతిరోజూ 24 ఏళ్ళ వయసున్న ఒక యువ సైనికుడు వచ్చి 100/- మాత్రమే డ్రా చేసి వెళ్ళేవాడు. ఇలా...
ఆమె ‘గుండె’ ఓ చిన్నారికి ఊపిరి అందించింది.! తన అవయవాలతో ముగ్గురికి ప్రాణం పోసింది 🙏
ప్రమాదవశాత్తు గాయాలపాలైన ఓ తల్లి తన అవయవాలతో ముగ్గురికి ప్రాణం పోసింది. విశాఖకు చెందిన సన్యాసమ్మ అవయవాలు దానం చేయగా కిడ్నీలను చెన్నైకి పంపి కళ్లను విశాఖలోనే మరొకరి దానం చేశారు. ఆమె...
వీళ్ల హింసను భరించలేక పుట్టింటికి వచ్చా.! ఆ కసితోనే సివిల్స్ ర్యాంక్ కొట్టానిలా…
శివాంగి గోయల్, యూపీఎస్సీ-2021 ఆలిండియా 177వ ర్యాంకర్ ఈ ఫలితాల్లో దేశవ్యాప్తంగా మొత్తం 685 మందిని ఆయా క్యాడర్ పోస్టులకు ఎంపిక చేసింది. ఈ ఫలితాల్లో ఉత్తరప్రదేశ్లోని హాపూర్ జిల్లాకు చెందిన శివాంగి గోయల్...
ఈ సమస్యలే నన్ను చదివించి IAS అయ్యేలా చేశాయి…
సివిల్స్ ఫలితాల్లో ఈమె 71వ ర్యాంకు సాధించారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి రెడ్డి నాగభూషణ్రావు, రెడ్డి శాంతి కుమార్తె వేదితా రెడ్డి. తల్లి స్వస్థలం శ్రీకాకుళం, తండ్రి స్వస్థలం విజయనగరం. ఉత్తరాంధ్ర వెనకబాటుతనమే...