కుమారీ ఆంటీకి తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్…
హైదరాబాద్: కుమారీ ఆంటీ ఫుడ్ బిజినెస్ క్లోజ్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుమారీ ఆంటీ ఫుడ్ బిజినెస్ పై నమోదు చేసిని కేసును పున:పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి...
బర్రెలక్కకు రైతుబిడ్డతో పెళ్లా..? బర్రెలక్క ఏమందంటే..? బిగ్బాస్లో చూసాను…
పల్లవి ప్రశాంత్, బర్రెలక్క (శిరీష) ఇటీవలి కాలంలో వీరిద్దరి పేర్లు సోషల్ మీడియాలో మార్మోగిపోయాయి. ఒకరేమో బిగ్బాస్ హౌస్లోకి రైతుబిడ్డగా అడుగుపెట్టి సెలబ్రిటీలను వెనక్కు నెట్టి షో విజేతగా నిలిచాడు. కానీ బయటకు...
హీరో లవర్ డ్రగ్స్ కేసు.! లావణ్య ఫోన్లో పర్సనల్ చాట్లో ఇంట్రెస్టింగ్ విషయాలు…
నార్సింగిలో ఓ టాలీవుడ్ హీరో లవర్ డ్రగ్స్తో దొరకటంతో హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు నార్సింగిలో ఇద్దరు నిందితులను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వీరిలో ఒకరు...
హైదరాబాద్: వారం రోజుల్లో TSPSC గ్రూప్ 4 ఫలితాలు…
వారం రోజుల్లోనే గ్రూప్ 4 ఫలితాలు ఇచ్చేందుకు కసరత్తు. స్టేట్లో 8,180 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇవ్వగా, జులై1న పరీక్ష నిర్వహించారు. 9,51,205 మంది అప్లై చేయగా 7,62,872...
మేడారం సమ్మక్క సారక్క జాతరలో అపశృతి…
మేడారం సమ్మక్క సారక్క జాతరకు తెలంగాణ లోని అన్ని మూలల నుండి భక్తులు తరలి వస్తారు. జాతర సమయంలో ఎలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. అయితే...
హైదరాబద్: బ్యూటీ పార్లర్ ఫ్రాంచైజీలు.! రూ. 2 కోట్ల కుచ్చుటోపీ…
బ్యూటీ పార్లర్ ఫ్రాంచైజీలు ఇప్పిస్తానని నమ్మించిన దంపతులు రాష్ట్రవ్యాప్తంగా వందలాది మందికి రూ.2 కోట్లకుపైగా కుచ్చుటోపీ పెట్టారు. బాచుపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఈ మోసంతో సంబంధమున్న ఇద్దర్ని పోలీసులు ఆదివారం అరెస్టు...
వరంగల్: కాజీపేట నుంచి అయోధ్యకు స్పెషల్ ట్రైన్స్.! టైమింగ్స్ ఇవే…
అయోధ్య వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్. కాజీపేట నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది భారతీయ రైల్వే. కాజీపేట నుంచి ఈ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇటీవల అయోధ్యలో బాల రాముని పట్టాభిషేకం వైభవంగా...
భర్తకి నైట్ డ్యూటీ.! అత్త అనుమానంతో కిటికీలో నుంచి చూడగా…
ప్రేమకు ఎండ్ పాయింట్ పెళ్లి అని కొందరు భావిస్తుంటారు. ప్రేమించిన వ్యక్తుల్ని పెళ్లి చేసుకున్న ఆనందం మరొకటి లేదు. జీవితంలో ఏదో దక్కిందన్న సంతోషం ఉంటుంది. ప్రేమించుకుని, పెళ్లి చేసుకున్నామన్న సంతృప్తి ఉంటుంది....
రాష్ట్రంలోని 14 మంది ఐఏఎస్లకు ప్రమోషన్లు…
2015 బ్యాచ్కు చెందిన 14 మంది ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ స్కేల్ ఐఏఎస్లుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి ఒకటో...
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆమ్రపాలి…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఐఏఎస్ ఆమ్రపాలి కలిశారు. ఇటీవల కేంద్ర సర్వీసులో ఆమ్రపాలి డిప్యుటేషన్ పూర్తి కావడంతో రాష్ట్ర సర్వీసులో చేరనున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డిని కలిశారు. ఇందులో భాగంగా...