ఏరికోరి అందమైన కోడల్ని తెచ్చుకుంది.! కానీ అనూహ్య ఘటన తర్వాత ఆ అత్త తీసుకున్న నిర్ణయమిది…
ఏరికోరి అందమైన అమ్మాయిని కోడలిగా తెచ్చుకున్నారు. కానీ పెళ్లి జరిగిన ఆరు నెలలకే ఆమెను దురదృష్టం వెంటాడింది. ఏడాది కూడా గడవకముందే భర్తను కోల్పోయింది అయితే, అత్తమామలు ఆమెకు అండగా నిలిచారు. కొడుకే...
నగరంలో దారుణం! ఇంటి ఓనర్ కూతురిపైనే అత్యాచారాం..
నగరంలో దారుణం చోటు చేసుకుంది. మతిస్థిమితం లేని ఇంటి ఓనర్ కూతురినే బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఇక ఆ వివరాలు ఇలా ఉన్నాయి. రహమత్నగర్లో ఓ మహిళ...
కాపురం కూడా కలిసే.! ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్న కవలలు| “జాక్ పాట్ కొట్టావ్ గురూ” అంటూ కొందరు…
చిన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరికి ప్రాణంగా పెరిగిన కవలలైన ఇద్దరు యువతులు కవలలైన ఇద్దరు యువతులు చివరకు పెళ్లి కూడా తమను విడదీయకూడదని భావించారు. దీంతో ఆ ఇద్దరు కవలలు ఒకే వ్యక్తిని...
మరదలితో వివాహేతర సంబంధం.! పుట్టింటికి వెళ్లిన భార్యను ఇంటికి పిలిచి…
గుజరాత్ రాజ్ కోట్ ప్రాంతంలో కొన్ని నెలల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. రాజేష్ ఒరాఖియా, రంజన్ లు భార్యభర్తలు. వీరికి ఆరేళ్ల క్రితం పెళ్లిజరిగింది. ఆ తర్వాత...
అధికారులపై CMO కార్యదర్శి స్మితాసబర్వాల్ ఆగ్రహం
పనుల్లో జాప్యం- అధికారులపై సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్ ఆగ్రహం
కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బరాజ్, కన్నెపల్లి పంప్హౌస్, అన్నారం...
రామప్ప పనులను త్వరగా పూర్తవ్వాలని: స్టేట్ ఆర్కియాలజీ ఆదేశం..
రామప్ప సుందరీకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను స్టేట్ ఆర్కియాలజీ డైరెక్టర్ దినకర్ బాబు ఆదేశించారు. ఆలయానికి యునెస్కో గుర్తింపు కోసం రాష్ట్ర సర్కారు తీవ్రంగా కృషి చేస్తోందని...
వరంగల్: చాక్లెట్ గొంతులో ఇరుక్కుని.! ఉక్కిరిబిక్కిరై చిన్నారి మృతి…
వరంగల్: తింటున్న చాక్లెట్ గొంతులో ఇరుక్కుపోవడంతో ఎనిమిదేళ్ల బాలుడు ఉక్కిరిబిక్కిరై మృతి చెందాడు. హృదయ విదారకమైన ఈ ఘటన వరంగల్లోని పిన్నవారి వీధిలో ఆదివారం చోటుచేసుకుంది. మృతుడు శారదా పాఠశాలలో రెండవ తరగతి...
డీఎంకే మంత్రి సోదరుడి కుమార్తె ఆత్మహత్య.! కారణం అదేనా..?
వేలూరు: తమిళనాడు జనవనరుల శాఖ మంత్రి, డీఎంకే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దురై మురుగన్ అన్న కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. కాగా, మంత్రి దురై మురుగన్ అన్న మహాలింగం కుమార్తె భారతి(55)...
తెలంగాణలో మరో రేప్ బాధితురాలి పేరు మార్పు..
తెలంగాణలోని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నవంబర్ 24వ తేదీన దళిత మహిళపై జరిగిన హత్యాచారం ఘటనలో బాధితురాలి పేరును మార్చినట్టు పోలీసులు తెలిపారు. ఆమె పేరు ‘సమత’ అని...
మరొకరితో చనువుగా ఉంటుందని. ప్రియురాలిని బైక్పై తీసుకెళ్లి..
మరో ప్రేమోన్మాది ఘాతుకం వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండం కూపెనకుంట్ల గ్రామంలోఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడున్న ఇంజనీరింగ్ కాలేజీలో తేజస్వి అనే అమ్మాయి డిప్లొమా చదివింది.ఆ...