ఇల్లును కాలపెట్టిన ఎలుక రూ. 2లక్షల నగదు దహనం…
ఓ ఎలుక ఇల్లును కాలబెట్టింది. అంతేకాదు ఆ ఇంటిలో ఉన్న రూ. 2లక్షల నగదు కూడా పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన గుజరాత్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే: గుజరాత్ లోని...
బిగ్-బాస్ అంత ఫేక్ !! హిమజ సంచనల ఆరోపణలు…
బిగ్బాస్పై సంచలన ఆరోపణలు చేసింది ఈ డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ. నన్ను సేవ్ చేసేందుకు వరుణ్ను పేడ టబ్లో పడుకోవాలని బిగ్బాస్ చెప్పాడు. టాస్క్ మధ్యలో బిగ్బాస్ నాకు...
వరంగల్: లారీ నుంచి జారిపడ్డ గ్రానైట్ బండ.! 8 మంది మృతి, న్యూఇయర్ వేళ తీవ్ర విషాదం…
ఊమ్మడి వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కూలీ పనులకు వెళ్లి ఆటోలో తిరిగి వస్తుండగా లారీలో ఉన్న గ్రానైట్ రాయి దొర్లుకుంటూ వచ్చి ఆ ఆటోపై పడింది. ఈ ఘటనలో ఆరుగురు...
భర్తకి నైట్ డ్యూటీ.! అత్త అనుమానంతో కిటికీలో నుంచి చూడగా…
ప్రేమకు ఎండ్ పాయింట్ పెళ్లి అని కొందరు భావిస్తుంటారు. ప్రేమించిన వ్యక్తుల్ని పెళ్లి చేసుకున్న ఆనందం మరొకటి లేదు. జీవితంలో ఏదో దక్కిందన్న సంతోషం ఉంటుంది. ప్రేమించుకుని, పెళ్లి చేసుకున్నామన్న సంతృప్తి ఉంటుంది....
వ్యానును వెంటాడి..100 గోవులను రక్షించిన రాజాసింగ్..?
హైదరాబాద్ షామిర్పేట్లో కంటైనర్ లో అక్రమంగా తరలిస్తున్న గోవుల పట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ . ఉదయం రాజా సింగ్ కు ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఒక కంటైనర్...
లంచంగా క్యాష్ వద్దు… నెక్లెస్ ఇవ్వు…
బోయిన్ పల్లికి చెందిన లిం గంపల్లి లక్ష్మీరెడ్డి ‘జనని వలంటరీ’ పేరుతో బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తోంది. బ్లడ్ బ్యాంక్లో సాధారణ తనిఖీల్లో భాగంగా సికింద్రాబాద్, హైదరాబాద్ ఇన్ చార్జి డ్రగ్...
చలికి తట్టుకోలేక ఇంట్లో మంట పెట్టుకొని ..
నగరంలోని జూబ్లీహిల్స్లో విషాద ఘటన చోటుచేసుకుంది. తీవ్రమైన చలిని తట్టుకోలేక ఓ ఇంట్లో బొగ్గుల కుంపటి పెట్టుకున్నారు.
అయితే ఆ పొగ ఇల్లంతా వ్యాపించడంతో...
నేడు కేయూ లో జాతీయ సదస్సు
నేడు కేయూ లో జాతీయ సదస్సు
కాకతీయ యూనివర్సిటీ లోని మైక్రో బయాలజీ విభాగం ఇండియన్ ఫ్రైతోపా తాలిజికల్ సొసైటీ ఆధ్వర్యంలో సంయుక్తంగా జాతీయ సదస్సును...
అలెర్ట్: తెలంగాణలోనూ కరోనా కేసులు పెరగుతున్నాయి…
బుధవారం రాష్ట్రంలో కొత్తగా 116 కరోనా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ నగరంలోనే 83 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు మాస్కులు ధరించాలని ఆరోగ్య శాఖ సూచించింది. గత నెలలో తెలంగాణలోని 3-4...
హైదరాబాద్: యువకుడి వేధింపులతో యువతి…
తెలంగాణ/పాల్వంచ: వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని ఉరివేసుకొని బలవర్మరణం చెందిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది: మండల పరిధి యానంబైల్ కు చెందిన బొప్పిశెట్టి నరసింహరావు, సుజాతలు తన కుటుంబంతో గత రెండు...