Friday, March 29, 2024

టీడీపీలో లైంగిక వేధింపులు.! ఓ నేత వేధిస్తున్నాడు, అందుకే రాజీనామా చేస్తున్నా…

తెలుగుదేశం పార్టీలోని కర్నూలు జిల్లా డోన్‌కు చెందిన ఓ నాయకుడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని, అసభ్యకరంగా ప్రవరిస్తున్నాడని, ఆ విషయాన్ని పార్టీలోని కీలక నేతలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆ పార్టీ మహిళా...

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డికి మంత్రి శ్రీ హరీశ్‌రావు బహిరంగ లేఖ

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డికి మంత్రి శ్రీ హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. టిడిపి-కాంగ్రెస్ పొత్తు నేపథ్యంలో 12 ప్రశ్నలను ఉత్తమ్ కుమార్ రెడ్డికి బహిరంగ లేఖ ద్వారా మంత్రి సంధించడం జరిగింది. 1. రాష్ట్రం...

పార్టీ నిర్ణయాన్ని విబేధించి వెళ్లిన నేత మల్లి తెరాస లోకి ??

ఎన్నికల సందర్భంగా పార్టీ నిర్ణయంతో విబేధించి పార్టీని వదిలివెళ్లిన గండ్ర సత్యనారాయణను అక్కున చేర్చుకునేందుకు ప్రయత్నాలు షురూ చేశారు . చర్చలు జరుగుతున్న తీరును పరిశీలిస్తే గండ్ర మళ్లీ గులాబీ...

పదవి పోయినప్పటి నుంచి క్షోభ -ననుభవిస్తున్నా

పదవి పోయినప్పటి నుంచి క్షోభ-నుభవిస్తున్నా: ఉపముఖ్యమంత్రి పదవి పోయినప్పటి నుంచి తాను క్షోభననుభవిస్తున్నానని స్టేషన్‌ఘన్‌పూర్‌ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమంలో పాల్గొన్న నాయకులు గురువారం జనగామ జిల్లా...

పంచాయతీ పోరు చివరి స్టేజ్ కు చేరింది

ఇవాళ్టీతో మూడో విడత ప్రచారానికి తెరపడనుంది. సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. ఎల్లుండి అఖరి విడత పోలింగ్ జరగనుంది. మూడో విడత షెడ్యూల్లో...

వరంగల్: భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్టు

జనగామ: భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. భాజపా నేతలపై దాడులు, అక్రమ అరెస్టులకు నిరసనగా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం పామ్నూర్‌లో సంజయ్‌ తలపెట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు....

టీఆర్ఎస్, బీజేపీకి GHMC షాక్.!ప్లెక్సీలు పెట్టినందుకు భారీ జరిమానా…

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్, బీజేపీ లకు జరిమానా విధించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అనుమతి లేకుండా ప్రధాన కూడళ్లలో రెండు పార్టీలు పోటాపోటీగా భారీ స్థాయిలో ప్లెక్సీలు ఏర్పాటు చేశాయి....

కష్టపడి పనిచేసే వారిని కేసీఆర్ కచ్చితంగా గుర్తిస్తారు.! సమయానుకూలంగా పదవులు వరిస్తాయి…

రాజకీయాల్లో ఓపిక అవసరం. పార్టీ ఆదేశాల ప్రకారం నిబద్ధతతో పనిచేసే వ్యక్తి మెట్టు శ్రీనివాస్. మంత్రులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీ ఎర్రబెల్లి దయాకరరావు, శ్రీమతి సత్యవతి రాథోడ్ తెలంగాణ...

డీఎంకే మంత్రి సోదరుడి కుమార్తె ఆత్మహత్య.! కారణం అదేనా..?

వేలూరు: తమిళనాడు జనవనరుల శాఖ మంత్రి, డీఎంకే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దురై మురుగన్‌ అన్న కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. కాగా, మంత్రి దురై మురుగన్‌ అన్న మహాలింగం కుమార్తె భారతి(55)...

రాష్ట్రానికి KTR ముఖ్యమంత్రి అవుతారు

దేశానికి కాబోయే ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ అవుతారని , రాష్ట్రానికి కేటిఆర్ ముఖ్యమంత్రి అవుతారని స్థానిక ఎమ్మేల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు . మంగళవారం మండల కేంద్రంలో...
Verified by ExactMetrics