తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పై టీటీడీ కీలక నిర్ణయం…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంకు ఉన్న ప్రాధాన్యత మాటల్లో చెప్పలేనిది. తిరుమలో శ్రీవారి దర్శనం తరువాత ప్రతీ ఒక్కరూ ఈ ప్రసాదం తీసుకోవాల్సిందే. 307ఏళ్లు చరిత్ర ఉన్న ఈ తిరుమల ప్రసాదాన్ని కోట్లాది...
శ్రీవారి ఆలయ డ్రోన్ వీడియోపై టీటీడీ సీరియస్ యాక్షన్…
శ్రీవారి ఆలయ డ్రోన్ వీడియోపై టీటీడీ సీరియస్ అయింది. ఘటనకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీవారి ఆలయంపై విమానాలు, డ్రోన్లు తిరిగేందుకు అనుమతి...
TTD | TSRTC: తిరుమల వెళ్లే ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్…
తెలంగాణ నుంచి తిరుమలకు భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ ప్రకటించింది. తెలంగాణ నుంచి రోజుకు వెయ్యి మందికి రూ.300 దర్శన టికెట్లు జారీ చేయనున్నారు. ఈ మేరకు టీటీడీ టీఎస్ఆర్టీసీ మధ్య అంగీకారం...
భద్రాద్రిలో వైభవంగా ధ్వజారోహణ…
భద్రాచలం: వసంతపక్ష ప్రయుక్త నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం భద్రాద్రి దివ్యక్షేత్రంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భేరీ పూజను నేత్రపర్వంగా జరిపారు. మేళతాళాలు, వేదమంత్రాల నడుమ గరుడపటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేశారు. ఈ...
వరంగల్: మేడారం జాతర ఏర్పాట్లపై నివేదిక ఇవ్వండి: హైకోర్టు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. వచ్చేనెలలో జరిగే మేడారం జాతర ఏర్పాట్లపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. అలాగే వారాంతపు సంతల్లో కొవిడ్ జాగ్రత్తలపై నివేదిక...
వరంగల్, కరీంనగర్ నుంచి 5.వేలకే తిరుపతి టూర్.! శ్రీవారి దర్శనం కూడా…
కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం ప్రాంతాల నుంచి తిరుపతి వెళ్లాలనుకునే శ్రీవారి భక్తులకు శుభవార్త. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్కు చెందన ఐఆర్సీటీసీ టూరిజం (IRCTC Tourism) ప్రత్యేకమైన టూర్...
వరంగల్: మేడారం జాతరలో అపశృతి…
మేడారం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని అపశృతి చోటుచేసుకుంది, సమ్మక్క సారలమ్మల దర్శనం కోసం క్యూలైన్లో నిలబడి ఉన్న వెంకట నారాయణ ( 65 ) అనే వ్యక్తి మూర్ఛ వచ్చి మృతి...
వరంగల్: భక్తులతో కిక్కిరిసిన మేడారం…
మేడారం సమ్మక్క- సారలమ్మ వనదేవతల దర్శనానికి ఆదివారం భక్తజనం పోటెత్తారు. జంపన్న వాగు వద్ద స్నానాలు ఆచరించిన భక్తులు తల్లుల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, (బంగారం) బెల్లం, చీరె, సారె సమర్పించి...
మేడారం జాతర పై కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం
https://youtu.be/qpBm_AD_LtA
మేడారం భూములకు ఎకరాకు రూ.6 వేలు: మంత్రి రాథోడ్…
మేడారం జాతరని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జాతరకి రెండు నెలల ముందు నుంచే భారీగా ఏర్పాట్లు చేస్తోంది. భారీగా తరలివచ్చే భక్తులకు వసతి, నీటి సరఫరా, వాహనాల పార్కింగ్ తదితర ఏర్పాట్లను...