వరంగల్, కరీంనగర్ నుంచి 5.వేలకే తిరుపతి టూర్.! శ్రీవారి దర్శనం కూడా…
కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం ప్రాంతాల నుంచి తిరుపతి వెళ్లాలనుకునే శ్రీవారి భక్తులకు శుభవార్త. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్కు చెందన ఐఆర్సీటీసీ టూరిజం (IRCTC Tourism) ప్రత్యేకమైన టూర్...
ఇక కాజీపేట నుంచి గోవాకు వెళ్లొచ్చు..!
గోవా పర్యాటక ప్రియులకు శుభవార్త: ఇక కాజీపేట రైల్వేస్టేషన్ నుంచి నేరుగా గోవాకు వెళ్లొచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి డిసెంబరు, జనవరి మాసంలో ఎక్కువగా గోవా వెళ్లేందుకు ఉత్సాహం చూపిస్తారు. రైల్వే...
అబ్బా, అంబాసిడర్, అదిరే స్టయిల్ లో.! సరికొత్తగా ముస్తాబై మళ్ళీ రోడ్లపై…
ఒకప్పుడు కారు అంటే అంబాసిడర్ మాత్రమే. రాయల్టీగా కనిపించే ఈ కారు ముందు విదేశీకార్లు కూడా దిగదుడుపే. భద్రత విషయంలో ఈ కారును మించింది లేదు. హిందుస్థాన్ మోటార్స్ అంబాసిడర్ కారును మార్కెట్లో...
భద్రకాళీ బండ్ పనులను పూర్తి చేయాలి…
నగర ప్రజలకు స్వచ్చమైన వాతావరణం అందించుటకు భద్రకాళీ బండ్ ఎంతగానో దోహదపడుతున్న నేపథ్యంలో ఆ పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, బలియా అధికారులను ఆదేశించారు....
పర్యాటక కేంద్రంగా ఖిలా వరంగల్…
ఖిలా వరంగల్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మున్సిపల్శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్కుమార్ తెలిపారు. గురువారం వరంగల్నగర మాజీ డిప్యూటీ మేయర్ కట్టెసారయ్యతో కలిసి ఖిలా వరంగల్ను సందర్శించారు. శంభునిగుడి,...
ఓరుగల్లుకు శిల్పరామం ! 11 ఏళ్ళ నిరీక్షణ ఫలించనుంది…
పదకొండేళ్ల నిరీక్షణ ఫలించనుంది. చారిత్రక ఓరుగల్లు నగరంలో శిల్పారామం ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. హంటర్రోడ్ జూపార్కు ఎదురుగా రీజినల్ సైన్సు కేంద్రం పక్కనే సుమారు 20 ఎకరాల స్థలాన్ని...
రామప్ప గోప్ప కట్టడం: యునెస్కో ప్రతినిధులు
రామప్ప దేవాలయం ఎంతో గొప్ప కట్టడమని యునెస్కో ప్రతినిధి వాసు పోశ్యానందన అన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో యునెస్కో ప్రతినిధుల బృందం రెండు రోజుల పర్యటన గురువారం ముగిసింది. రామప్ప...
మేడారాం: 14 కిలోమీటర్లు.. 40 కి పైగా మూలమలుపులు… ప్రమాదం…
తాడ్వాయి: ములుగు జిల్లా తాడ్వాయి నుంచి మేడారానికి వెళ్లే దారిలో ఉన్న మూలమలుపులు రోడ్డు ప్రమాదాలు కారణం అవుతున్నాయి. తాడ్వాయి నుంచి మేడారంలోని సమ్మక్క-సారలమ్మ లను దర్షించుకొనేందుకు ప్రతీ రోజు...
వరంగల్ లో తప్పక చూడవలసిన ప్లేసెస్…
https://youtu.be/dmGbGNKj8r4
ఓరుగల్లు కళలకు పుట్టినిల్లు…
ఓరుగల్లు కళలకు పుట్టినిల్లు లాంటిదని ప్రముఖ కవి, కాళోజీ పురస్కార గ్రహీత గోరటి వెంకన్న అన్నారు. శుక్రవారం రంగశాయిపేటలోని ప్రభు త్వ పాఠశాలలో హెచ్ఎం నర్సింహారెడ్డి అధ్యక్షతన తెలుగు సాహిత్య...