Trending Now
TELANGANA
అధికారులతో నేరం జరిగిన స్థలాన్ని సందర్శించిన కమిషనర్
జనగాం జిల్లా కొండకండ్ల మండలం రామన్నగూడెం గ్రామ శివారు ప్రాంతంలో నిన్నటి రోజున మద్యం యజమానిని తుపాకీతో బెదింరించి గాలిలోకి కాల్పులు జరిపి 6లక్షల70 వేల రూపాయల లాక్కేళ్ళిన సంఘటన...
WARANGAL
CRIME
BAKTHI
JOBS
National News
రష్యాలో చెట్టును ఢీకొన్న కారు.! నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు మృతి…
మాస్కో: రష్యాలో విషాదం జరిగింది. క్రిమియాలోని సింఫరోపోల్లో ఓ కారు చెట్టును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వీరు ఎంబీబీఎస్ మూడు, నాలుగో సంవత్సరం చదువుతున్నారు.
వేగంగా...
మహా’లో మళ్లీ పాలిటిక్స్.! షిండేకు పదవీ గండం.? బీజేపీలోకి 22 మంది ఎమ్మెల్యేలు…
ముంబై: ఎంతో నమ్మకంగా సుదీర్ఘకాలం కొనసాగిన పార్టీలోనే తిరుగుబాటు చేసి మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి తెరతీశారు ఏక్నాథ్ షిండే. బీజేపీతో చేతులు కలిపి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఇప్పటికీ రాష్ట్రంలో రాజకీయ వేడి...
ప్రయాణికులకు రైల్వే శుభవార్త 10-100% రాయితీ
వచ్చే ఏడాది మొదటి నుంచి ప్రయాణికులకు భారీ రాయితీలు ప్రకటించింది భారతీయ రైల్వే. వర్గాల వారిగా 10 నుంచి 100 శాతం రాయితీలను ప్రకటిస్తున్నట్లు...
సుప్రీంకోర్టులోనూ 150 మందికి పాజిటివ్…
దేశ రాజధానిలో కరోనా విజృంభిస్తోంది. గడచిన ఒక్క రోజు వ్యవధిలో ఢిల్లీలో 20వేలకు పైగా పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానంలోనూ కరోనా కలకలం చెలరేగింది. సుప్రీంకోర్టులో ఏకంగా 150 మందికి కరోనా పాజిటివ్...
రెండు బంతుల్లో ! రెండు వికెట్ల. 9 నిమిషాల్లోనే ముగిసిన మ్యాచ్…
రాంచీ టెస్ట్ లో టీం ఇండియా ఘన విజయం సాధించింది. ఓవర్నైట్ స్కోర్ 132/8 తో నాల్గో రోజు బ్యాటింగ్ కొనసాగించిన సౌతాఫ్రికా మరో పరుగు మాత్రమే...